తెలంగాణ

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

చిట్యాల, ప్రజానేత్రం, సెప్టెంబర్ 28: ఇటీవల ఉరుమడ్ల గ్రామానికి చెందిన రాసమల్ల లింగయ్య మృతి చెందడంతో వారి కుటుంబానికి రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి పంపించిన రూ.10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శనివారం అందించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, సీనియర్ నాయకులు పల్లపు బుద్ధుడు, సోషల్ …

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం Read More »

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన బాలకృష్ణకు సన్మానం

అభినందనలు తెలిపిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కార్యదర్శి దంటిక అశోక్ యాదవ్ సంస్థాన్, ప్రజానేత్రం,సెప్టెంబర్ 20: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన మందుగుల బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా రెండవసారి ఎన్నికైన సందర్భంగా ఓబీసీ జిల్లా కార్యదర్శి దంటిక అశోక్ యాదవ్ స్థానిక చౌరస్తాలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలకు మరెన్నో సేవలు చేసుకుంటూ మీరు మంచి మంచి పదవులు అందుకోవాలని …

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన బాలకృష్ణకు సన్మానం Read More »

కస్తూరి ఫౌండేషన్ సౌజన్యంతో విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ

సంస్థాన్, ప్రజానేత్రం,సెప్టెంబర్ 20: సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని గుజ్జ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి చదివే విద్యార్థుల కోసం కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ గారి సహకారంతో విద్యార్థులకు నోట్ బుక్స్, బ్యాగులు, డిక్షనరీ మరియు గ్రామర్ బుక్స్ పంపిణీ చేసిన కస్తూరి ఫౌండేషన్ సభ్యులు అలాగే వాళ్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ప్రతి ఒక్క నిరుపేద విద్యార్థికి అందాలనే లక్ష్యంతో కస్తూరి …

కస్తూరి ఫౌండేషన్ సౌజన్యంతో విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ Read More »

మజీద్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు నియామకం

సంస్థాన్, ప్రజానేత్రం,సెప్టెంబర్ 20: సంస్థాన్ నారాయణపురం గ్రామ మస్జిద్ కమిటీను శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎండి హషం ఫారుఖీ,ఉపాధ్యక్షుడిగా ఎండి అక్బర్ అలీ, కోశాధికారిగా షేక్.ఇమ్రాన్, ప్రధాన కార్యదర్శిగా ఎండి అస్రారుద్దీన్ కార్యవర్గ సభ్యులుగా ఎస్.కె పాషా, ఎండి హుస్సేన్ షరీఫ్, సయ్యద్ యాకుబ్ అలీ, ఎండి ముస్తఫా ఖాన్, ఎండి ఆర్షద్, ఎండి అఖిల్, ఎండి తబ్రేజ్, ఎండి ఖాజా అజీముద్దీన్ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీని ముస్లిం పెద్దలు సత్కరించి అభినందనలు …

మజీద్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు నియామకం Read More »

శాసన మండల చైర్మన్ గుత్తాను కలిసిన బిసి యువజన సంఘం నాయకులు కృష్ణ

మునుగోడు, ప్రజానేత్రం, సెప్టెంబర్ 19: చెందిన బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని గురువారం హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కుల గణనపై కోర్టు ఇచ్చిన తీర్పులను వెంటనే అమలు చేసి రిజర్వేషన్లు పెంచాలని కోరారు. కులగనన్న తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని దామాస ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనగాం వెంకటేష్ గౌడ్, …

శాసన మండల చైర్మన్ గుత్తాను కలిసిన బిసి యువజన సంఘం నాయకులు కృష్ణ Read More »

36 వేలకు లడ్డు కైవసం చేసుకున్న కాంగ్రెస్ నాయకులు ముత్యాలు

మునుగోడు, ప్రజానేత్రం, సెప్టెంబర్ 18: మండల పరిధిలోని చొల్లేడు గ్రామంలో 1వ వార్డు శ్రీ విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో వినాయకుని లడ్డూ వేలం ఆ కమిటీ సభ్యులు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 36,016 రూపాయలకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ గ్రామ మిల్క్ సెంటర్ చైర్మన్ జనగల ముత్యాలు-రేణుక దంపతులు కైవసం చేసుకున్నారు. ప్రజలంతా సిరిసంపదలతో సుఖశాంతులతో ఉండాలని ఆ విగ్నేశ్వరుడుని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రసాద్, సైదులు, వెంకన్న, …

36 వేలకు లడ్డు కైవసం చేసుకున్న కాంగ్రెస్ నాయకులు ముత్యాలు Read More »

గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆర్ధిక సహాయం

చిట్యాల, ప్రజానేత్రం, సెప్టెంబర్ 18: ఇటీవల ఉరుమడ్ల గ్రామానికి చెందిన వల్లమల్ల నర్సమ్మ వయస్సు80 (మందుగల జయమ్మ తల్లి)మరియు కోనేటి యాదమ్మ వయస్సు 50 మృతి చెందగా ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేసిన రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి,వారితో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, మాజీ ఎంపీటిసి స్వామి, సీనియర్ నాయకులు పల్లపు బుద్ధుడు, సోషల్ …

గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆర్ధిక సహాయం Read More »

సంస్థాన్ లో ఘనంగా మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు

సంస్థాన్, ప్రజానేత్రం, జులై 20: సంస్ధాన్ నారాయణపురం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక చౌరస్తాలలో బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజకీయా ల్లో ఉన్నత ప్రమాణాలతో నిజాయితీ, నిబద్ధతతో గత మూడు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో రాణిస్తూన్న, …

సంస్థాన్ లో ఘనంగా మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు Read More »

మాట తప్పని కాంగ్రెస్ పార్టీ: సీఏం, మంత్రి శాసన మండల చైర్మన్, ఎమ్మెల్యేల ఫ్లెక్సీకి పాలాభిషేకం

చిట్యాల, ప్రజానేత్రం, జూలై 20: కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మాట నిలబెట్టు కొని అమలు చేస్తున్న రుణ మాఫీ పథకం. దీని లో మొదటి విడత 1 లక్ష రూపాయల వ్యవసాయ రుణాల ను మాఫీ చేసినందుకు కృతజ్ఞత గా ఈ రోజు ఉరుమడ్ల గ్రామ శాఖ పక్షాన నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశo, తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేoదర్ రెడ్డి, జిల్లా మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిల చిత్ర …

మాట తప్పని కాంగ్రెస్ పార్టీ: సీఏం, మంత్రి శాసన మండల చైర్మన్, ఎమ్మెల్యేల ఫ్లెక్సీకి పాలాభిషేకం Read More »

మునుగోడులో ఘనంగా కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి జన్మదిన వేడుకలు

మునుగోడు, ప్రజానేత్రం, జూలై 16: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి జన్మదిన సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. సంకీర్త్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు, మునుగోడు పట్టణ అధ్యక్షులు …

మునుగోడులో ఘనంగా కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి జన్మదిన వేడుకలు Read More »

Scroll to Top