Author name: prajanetram.com

VT13 | వరుణ్‌ కొత్త సినిమా టైటిల్‌…

హైదరాబాద్, ప్రజానేత్రం ఆగష్టు 14: మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌ ఎప్పటికప్పుడు తన కథల ఎంపికతో అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ఒకే జానర్‌కు కట్టుబడి ఉండకుండా.. డిఫరెంట్ జానర్‌లలో సినిమాలు చేస్తూ జనాల్లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు. రిజల్ట్‌ గురించి పట్టించుకోకుండా ప్రేక్షకులకు సరికొత్త థియేటర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చే విధంగా సినిమాలు చేస్తుంటాడు. ప్రస్తుతం ఆయన నటించిన గాండీవధారి అర్జున రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. గరుడ వేగ, కల్కి వంటి అద్భుత సినిమాలు తీసిన ప్రవీణ్ సత్తారు. …

VT13 | వరుణ్‌ కొత్త సినిమా టైటిల్‌… Read More »

నూతన పట్టు వస్త్రాలంకరణకు హాజరైన పిల్లి రామరాజు

నూతన పట్టు వస్త్రాలంకరణకు హాజరైన పిల్లి రామరాజు నల్గొండ, ప్రజానేత్రం ఆగష్టు 13: నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆదివారం జరిగిన మీరా బ్యాండ్ ఓనర్ షేక్ మీరా-సమీనా బేగంల కుమారుల నూతన పట్టు వస్త్రాలంకరణ వేడుకకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆశీర్వదించారు. ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు.

గుత్తా వెంకట్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

గుత్తా వెంకట్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం చిట్యాల, ప్రజానేత్రం ఆగష్టు 13: మండల పరిధిలోని ఉరుమడ్ల గ్రామనికి చెందిన రూపని ముత్తమ్మ (70), అదే గ్రామానికి చెందిన మందుగుల చిన్నరాజయ్య (63) ఇటివల వివిధ కారణాలతో వేరువేరుగా మృతిచెందారు. విషయం తెలుసుకున్న గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.20 వేల రూపాయలు పంపించారు. ఆదివారం ఉరుమడ్ల మాజీ ఎంపీటీసీ పోలగోని …

గుత్తా వెంకట్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం Read More »

గద్దర్ పేరుతో నంది అవార్డులు ఇస్తాం: టీపీసీసీ రేవంత్

గద్దర్ పేరుతో నంది అవార్డులు ఇస్తాం: టీపీసీసీ రేవంత్ తెలంగాణా, ప్రజానేత్రం, ఆగష్టు 12: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మారుస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా గద్దర్ పేరుతోనే కవులకు, కళాకారులకు అవార్డులను అందజేస్తామన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తానని హామీని ఇచ్చారు. గద్దర్ ప్రజా ఉద్యమాలలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ర‌క్తాన్ని రంగుగా మార్చే నేత‌న్న‌ల‌కు సలాం : మంత్రి కేటీఆర్

ర‌క్తాన్ని రంగుగా మార్చే నేత‌న్న‌ల‌కు సలాం : మంత్రి కేటీఆర్ యాదాద్రి భువ‌న‌గిరి, ప్రజానేత్రం, ఆగష్టు 12: ర‌క్తాన్ని రంగుగా మార్చి మ‌న‌షుల‌కు నాగ‌రిక‌త అద్దిన నేత కార్మికులంద‌రికీ హృద‌య‌పూర్వ‌కంగా స‌లామ్ అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డితో క‌లిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వ‌హించిన‌ చేనేత వారోత్సవాల్లో కేటీఆర్ …

ర‌క్తాన్ని రంగుగా మార్చే నేత‌న్న‌ల‌కు సలాం : మంత్రి కేటీఆర్ Read More »

లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసిన గుత్తా అమిత్ రెడ్డి

యాదాద్రి, ప్రజానేత్రం, ఆగష్టు 12: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని చింతలగూడెం గ్రామానికి చెందిన కొమురవెల్లి రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గుత్త వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి శనివారం రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక పరిస్థితుల రీత్యా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. మృతుని పిల్లల చదువుల కొరకై తమ వంతు సాయం చేస్తానని హామీనిచ్చారు. …

లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసిన గుత్తా అమిత్ రెడ్డి Read More »

జగనన్న పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు: శైలజ రెడ్డి

చిత్తూరు, ప్రజానేత్రం,  ఆగస్టు 11:: జగనన్న పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజినల్ చైర్మన్ శైలజ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందన్నారు. రానున్న ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వం మరింత అధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపు ఖాయం: ఎమ్మెల్యే గాదరి

నల్గొండ, ప్రజానేత్రం, జూలై 30: మూడోసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన ప్రజానేత్రంతో మాట్లాడారు ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న నూతన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. అభివృద్ధిలో దేశంలోనే మొట్ట మొదటి స్థానంగా తెలంగాణ నిలిచిందన్నారు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయంతో రాష్ట్రం మరింత అభివృద్ధి …

బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపు ఖాయం: ఎమ్మెల్యే గాదరి Read More »

Scroll to Top