Author name: prajanetram.com

బోడుప్పల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు: చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి

మేడిపల్లి, ప్రజానేత్రం ఆగష్టు 14: సిపిఐ పార్టీ మేడిపల్లి మండల ప్రధాన కార్యదర్శి రచ్చ కిషన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కు బోడుప్పల్ ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం రచ్చ కిషన్ మీడియాతో మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నెంబర్ 63/28 నుండి63/39 వరకు ఉన్న ప్రభుత్వ భూమిలో కోర్టు ఆర్డర్ పేరుతో అక్రమ నిర్మాణం చేశారని, గతంలో మీకు …

బోడుప్పల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు: చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి Read More »

రక్త దానంతో ప్రాణ దాతలుగాకండి: మున్సిపల్ ఛాంబర్ ఛైర్మన్ వెన్రెడ్డి రాజు

చౌటుప్పల్, ప్రజానేత్రం, ఆగష్టు 14: రక్త దానం చేసి ప్రాణ ధాతలుగా నిలవాలని మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సోమవారం అయాన్ష్ భార్గవ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడవసారి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, సామ్రాట్ వకాడే గోల్డ్ మాన్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు …

రక్త దానంతో ప్రాణ దాతలుగాకండి: మున్సిపల్ ఛాంబర్ ఛైర్మన్ వెన్రెడ్డి రాజు Read More »

కేసీఆర్ కు మగ్గాల చప్పుడే కాదు.. నేతన్నల గుండె చప్పుడు తెలుసు: ఎమ్మెల్యే కూసుకుంట్ల..

చేనేత కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి… చౌటుప్పల్, ప్రజానేత్రం, ఆగష్టు 14: చేనేత కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని చేనేత, జౌలిశాఖ ఆధ్వర్యంలో సోమవారం చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో మునుగోడు నియోజకవర్గ స్థాయి చేనేత వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి …

కేసీఆర్ కు మగ్గాల చప్పుడే కాదు.. నేతన్నల గుండె చప్పుడు తెలుసు: ఎమ్మెల్యే కూసుకుంట్ల.. Read More »

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

నాంపల్లి ప్రజా నేత్రం ఆగస్టు 14: మండలంల పరిదిలోని పసునూర్ గ్రామానికి చెందిన ఆకారం లక్ష్మయ్య గత మూడు రోజుల క్రితం మరణించారు. విషయం తెలుసుకున్న జడ్పిటిసి వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోదైర్యం కల్పించారు. కుటుంబానికి అండగా ఉంటామని దీమనిచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల్ కో ఆప్షన్ సభ్యులు ఎస్కే అబ్బాస్, మండల మైనారిటీ అధ్యక్షులు ఎస్కే జానీ, గ్రామ శాఖ …

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత Read More »

శ్రీశైలంలో ఎలుగుబంటి

శ్రీశైలం, ప్రజానేత్రం, ఆగష్టు 14: ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల దర్శనాలకు వస్తున్న ప్రజలను వన్య మృగాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల తిరుమలలో పులి చిన్నారుని ఎత్తుకెళ్లిన విషయం మరవక ముందే శ్రీశైలంలో ఎలుగుబంటి సంచరిస్తుందన్న విషయం భక్తులను అయోమయం చేస్తుంది. ఆదివారం రాత్రి శ్రీశైలం దర్శనానికి వచ్చిన కొంతమంది భక్తులకు మెట్ల మార్గంలో ఎలుగుబంటి కనిపించటంతో భక్తులు ఫోన్లలో వీడియోలు కూడా తీశారు. భయ భ్రాంతులకు గురి అవుతున్న భక్తులకు భద్రత కట్టుదిట్టం చేయాలని, అధికారులు వెంటనే చర్యలు …

శ్రీశైలంలో ఎలుగుబంటి Read More »

బౌలర్‌ చాహల్‌ పేరిట చెత్త రికార్డు..

న్యూ ఢిల్లీ, ప్రజానేత్రం, ఆగష్టు 14: క్రికెట్‌ మ్యాచ్‌లలో భారత బౌలర్‌ యజ్వేంద్ర చాహల్‌ తన పేరిట చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు.భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఐదో మ్యాచ్‌లో చాహల్‌ ఆతిథ్య జట్టు బ్యాటర్లకు 5 సిక్సర్‌లు సమర్పించగా, టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక సిక్సర్‌లు సమర్పించుకున్న బౌలర్‌ల జాబితాలో న్యూజీలాండ్‌ బౌలర్‌ ఇష్‌ సోధీతో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. న్యూజీలాండ్‌ బౌలర్‌ సోధీ ఇప్పటికే 129 సిక్సర్‌లు …

బౌలర్‌ చాహల్‌ పేరిట చెత్త రికార్డు.. Read More »

తిల‌క్ వ‌ర్మ స‌రికొత్త రికార్డు…

హైదరాబాద్, ప్రజానేత్రం, ఆగష్టు 14: భార‌త యువ సంచ‌ల‌నం తిల‌క్ వ‌ర్మ అరంగేట్రం సిరీస్‌లోనే అద్భుతః అనిపించాడు. వెస్టిండీస్‌తో జ‌రిగిన ఐదు టీ20ల సిరీస్‌లో దంచి కొట్టిన ఈ తెలుగు కుర్రాడు స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. తిల‌క్ ఇప్ప‌టికే ఏడు సిక్స్‌లు కొట్టాడు. దాంతో, గ‌తంలో రోహిత్ శ‌ర్మ సిక్స్‌ల‌తో నెల‌కొల్పిన రికార్డు బ‌ద్ధ‌లు కొట్టాడు.  వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో అందివ‌చ్చిన అవ‌కాశాన్ని రెండు చేతులా ఒడిసిప‌ట్టుకున్నాడు. మొద‌టి మ్యాచ్‌లో 32, రెండో టీ20లో 52 ప‌రుగుల‌తో రాణించాడు. …

తిల‌క్ వ‌ర్మ స‌రికొత్త రికార్డు… Read More »

రిజిస్ట్రేషన్ కొరకు వచ్చి తహశీల్దార్ కార్యాలయంలో మృతి…

నల్గొండ, ప్రజానేత్రం, ఆగష్టు 14: తన పేరు మీద ఉన్న భూమిని తన మనవడు నరసింహకు రిజిస్ట్రేషన్ చేసేందుకు మునుగోడు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఇప్పర్తి గ్రామానికి చెందిన మహేశ్వరం పెద్ద నరసింహ (80) తన పేరు మీద ఉన్న భూమిని తన మనవడికి రిజిస్ట్రేషన్ చేసేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు …

రిజిస్ట్రేషన్ కొరకు వచ్చి తహశీల్దార్ కార్యాలయంలో మృతి… Read More »

రష్మిక మందన్నకు గోల్డెన్‌ ఆఫర్‌…

హైదరాబాద్, ప్రజానేత్రం ఆగష్టు 14: బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో తెగ బిజీగా గడుపుతొంది కన్నడ బామ రష్మిక మందన్నా. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ రెండో సినిమా ‘గీతా గోవిందం’తో తిరుగులేని పాపులారిటీ దక్కించుకుంది. ఇక రెండేళ్ల క్రితం వచ్చిన పుష్పతో జాతీయ స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకుంది. ఈ సినిమాతో ఏకంగా మూడు బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అన్ని ఇండస్ట్రీలలో తెగ …

రష్మిక మందన్నకు గోల్డెన్‌ ఆఫర్‌… Read More »

హీరో ఉపేంద్రపై కేసు నమోదు…

హైదరాబాద్, ప్రజానేత్రం ఆగష్టు 14: నటుడు, దర్శకుడు ఉపేంద్రపై కేసు నమోదైంది. తన రాజకీయ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ అభిమానులు, మద్దతుదారులతో ఉపేంద్ర ఆదివారం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా లైవ్ సెషన్ నిర్వహించాడు. అయితే ఆ లైవ్‌ సెషన్‌లో ఉపేంద్ర చేసిన కామెంట్స్‌ తీవ్ర చర్చకు దారి తీశాయి. తనపై, తన రాజకీయ పార్టీపై విమర్శలు చేస్తున్న కొందరిని ఉద్దేశించి.. ఓ టౌన్ ఉందంటే అక్కడ తప్పనిసరిగా దళితులు ఉంటారు. అలాగే మంచి చేసే ఆలోచన ఉన్నప్పుడు విమర్శలు …

హీరో ఉపేంద్రపై కేసు నమోదు… Read More »

Scroll to Top