జాతీయం

ఎమ్మెల్యే టిక్కెట్ భూపాల్ రెడ్డికి ఇచ్చి బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయోద్దు…

నల్గొండ, ప్రజానేత్రం, అక్టోబర్ 01: నల్గొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆగడాలు మితి మీరి పోయినాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ కెసిఆర్ కు కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఆయన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల కాలానికే భూపాల్ రెడ్డి హృదయం లో అహంకారం పెరిగిపోయిందని, ప్రజల పట్ల నోటి దురుసు పెరిగిపోయిందన్నారు. అధికారం ఆవహించి …

ఎమ్మెల్యే టిక్కెట్ భూపాల్ రెడ్డికి ఇచ్చి బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయోద్దు… Read More »

రాష్ట్రంలో ప్రధాని మోడీ మొండి చేయ్యి పర్యటన: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ, ప్రజానేత్రం, అక్టోబర్ 01: పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకుండా మోడీ మొండి చేతితో పర్యటన చేస్తున్నారని హేళన చేశారు. పర్యటన కోసం వచ్చి మొండి చేయి చూపించి పోయే మోడీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వరు, మిషన్ కాకతీయ …

రాష్ట్రంలో ప్రధాని మోడీ మొండి చేయ్యి పర్యటన: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి Read More »

యాదాద్రిశుడిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్-కమల దంపతులు…

ముచ్చటగా మూడో సారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో విజయం సాదిస్తాం: తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ యాదాద్రి భువనగిరి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 14: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ – కమల దంపతులు గురువారం కుటుంబ సమేతంగా స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వారికీ ఆలయ సంప్రదాయంగా అర్చకులు స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా …

యాదాద్రిశుడిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్-కమల దంపతులు… Read More »

సుంకిశాల పంపు హౌస్ లొ ప్రమాదం ఒకరు మృతి, ఐదుగురుకి తీవ్ర గాయాలు…

ఒకరు మృతి, ఐదుగురుకి తీవ్ర గాయాలు, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలింపు నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 08: నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని పాల్తీ తండ సమీపంలోని సుంకిశాల పంపు హౌస్ పనుల్లో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. పంపు హౌస్ లోపల కాంక్రీట్ చేస్తుండగా దాదాపుగా 11 గంటల సమయంలో పంపు హౌస్ బండరాళ్లు కూలి కింద పనిచేస్తున్న 5 గురి కార్మికుల పై పడిపోయాయి. ఈ ఘటన వివరాలు పెద్దవూర ఎస్ఐ …

సుంకిశాల పంపు హౌస్ లొ ప్రమాదం ఒకరు మృతి, ఐదుగురుకి తీవ్ర గాయాలు… Read More »

మునుగోడును మున్సిపాలిటీతో పాటు, రెవిన్యూ డివిజన్ చెయ్యాలి: యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు…

నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 06: నియోజకవర్గ కేంద్రం అయినా మునుగోడు మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించి అభివృద్ధికి దూరం పెడుతుండడాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తామని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు ఆరోపించారు. బుధవారం అయన జిల్లా కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన మునుగోడుకి 200 కోట్లతో అభివృద్ధి చేయాలన్నారు. మునుగోడు పట్టణానికి వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్, టెక్నికల్ కాలేజీలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. …

మునుగోడును మున్సిపాలిటీతో పాటు, రెవిన్యూ డివిజన్ చెయ్యాలి: యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు… Read More »

ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే…

ప్రజానేత్రం,వెబ్ డెస్క్, ఆగష్టు 21: రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తొలి జాబితా సీట్లను సీఎం కేసీఆర్ నేడు (సోమవారం) విడుదల చేశారు. ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మూడోసారి బీఆర్ఎస్ యాట్రిక్ గెలుపు ఖాయమని, అభ్యర్థులు అధిక మెజార్టీతో గెలిచి రావాలన్నారు. ఉమ్మడి నల్గొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి( సూర్యాపేట), గాదరి కిషోర్ కుమార్( తుంగతుర్తి), శానంపూడి సైదిరెడ్డి(హుజూర్ నగర్), నోముల భగత్( నాగార్జున …

ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే… Read More »

కాసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన…

ప్రజానేత్రం, వెబ్ డెస్క్, ఆగష్టు 21: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తొలి జాబితా సీట్ల విడుదలపై క్లారిటీ వచ్చింది. నేడు (సోమవారం) మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారు. తొలి జాబితా అభ్యర్థుల లిస్టును అధికారికంగా అప్పుడే మీడియా ముందు ఉంచనున్నారు. ఉదయం నుంచి ఫస్ట్ లిస్టు కోసం అభ్యర్థులు, ఎమ్మెల్యేలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. టికెట్ దక్కిన బీఆర్ఎస్ అభ్యర్థులు క్యాంపు కార్యాలయంలో సంబరాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. వారి అనుచరులు ఆయా నియోజకవర్గాల్లోని మండలాల్లో …

కాసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన… Read More »

సూర్యాపేట జిల్లా కావడమే ఓ చరిత్ర: సీఎం కేసీఆర్

సూర్యాపేట, ప్రజానేత్రం, ఆగష్టు 20: సూర్యాపేట జిల్లా కావడమే ఓ చరిత్రని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం సూర్యపేటలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యపేట జిల్లా ప్రగతి చూస్తుంటే ఆనందం గా ఉంది, సూర్యపేట జిల్లాలో ఉన్న 475 గ్రామ పంచాయతీ లకు 10 లక్షల చొప్పున స్పెషల్ నిధులు మంజూరుకు హామీనిచ్చారు. …

సూర్యాపేట జిల్లా కావడమే ఓ చరిత్ర: సీఎం కేసీఆర్ Read More »

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో రెండు సీట్లు బిసీలకు కేటాయించాలి

నల్గొండ, ప్రజానేత్రం, ఆగష్టు 17: ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు ఎమ్మెల్యే సీట్లను బీసీలకు కేటాయించాలని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇవ్వాలని తీర్మానం చేసింది కాంగ్రెస్ పార్టీ, అదే తీర్మానం ప్రకారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడ ఆ దిశగా ఆలోచన చెయ్యాల్సిన …

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో రెండు సీట్లు బిసీలకు కేటాయించాలి Read More »

నూతన మ్యాజిక్ స్ప్రేయర్ ఆవిష్కరణ చేసిన ప్రవీణ్ కు పలువురు అభినందనలు

చౌటుప్పల, ప్రజానేత్రం, ఆగష్టు 15: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన “ఇంటింటా ఇన్నోవేటర్” పోటీలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్ల సింగారం గ్రామానికి చెందిన తోటకూర ప్రవీణ్ రూపొందించిన మ్యాజిక్ స్ప్రేయర్ ఎంపికైంది. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఈ ఒక్క పరికరం మాత్రమే ఎంపిక కావడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ సూచనతో జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర ఉత్సవంలో ప్రవీణ్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, తుంగతుర్తి …

నూతన మ్యాజిక్ స్ప్రేయర్ ఆవిష్కరణ చేసిన ప్రవీణ్ కు పలువురు అభినందనలు Read More »

Scroll to Top