తెలంగాణ

ఉత్తమ పోలీస్ స్టేషన్ గా “మేడిపల్లి పోలీస్ స్టేషన్”

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నుండి త్వరలోనే అవార్డు, మేడిపల్లి పోలీస్ సిబ్బందికి అభినందనల వెల్లువ మేడిపల్లి, ప్రజానేత్రం, ఆగష్టు 14: దేశంలోని దాదాపు 17 వేల పోలీస్ స్టేషన్లలో 2023 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 76 పోలీస్ స్టేషన్లలో ఒకటిగా తెలంగాణ రాష్ట్రంలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎన్నిక చేసింది. ఈ విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మూడు పోలీస్ …

ఉత్తమ పోలీస్ స్టేషన్ గా “మేడిపల్లి పోలీస్ స్టేషన్” Read More »

బోడుప్పల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు: చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి

మేడిపల్లి, ప్రజానేత్రం ఆగష్టు 14: సిపిఐ పార్టీ మేడిపల్లి మండల ప్రధాన కార్యదర్శి రచ్చ కిషన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కు బోడుప్పల్ ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం రచ్చ కిషన్ మీడియాతో మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నెంబర్ 63/28 నుండి63/39 వరకు ఉన్న ప్రభుత్వ భూమిలో కోర్టు ఆర్డర్ పేరుతో అక్రమ నిర్మాణం చేశారని, గతంలో మీకు …

బోడుప్పల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు: చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి Read More »

రక్త దానంతో ప్రాణ దాతలుగాకండి: మున్సిపల్ ఛాంబర్ ఛైర్మన్ వెన్రెడ్డి రాజు

చౌటుప్పల్, ప్రజానేత్రం, ఆగష్టు 14: రక్త దానం చేసి ప్రాణ ధాతలుగా నిలవాలని మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సోమవారం అయాన్ష్ భార్గవ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడవసారి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, సామ్రాట్ వకాడే గోల్డ్ మాన్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు …

రక్త దానంతో ప్రాణ దాతలుగాకండి: మున్సిపల్ ఛాంబర్ ఛైర్మన్ వెన్రెడ్డి రాజు Read More »

కేసీఆర్ కు మగ్గాల చప్పుడే కాదు.. నేతన్నల గుండె చప్పుడు తెలుసు: ఎమ్మెల్యే కూసుకుంట్ల..

చేనేత కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి… చౌటుప్పల్, ప్రజానేత్రం, ఆగష్టు 14: చేనేత కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని చేనేత, జౌలిశాఖ ఆధ్వర్యంలో సోమవారం చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో మునుగోడు నియోజకవర్గ స్థాయి చేనేత వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి …

కేసీఆర్ కు మగ్గాల చప్పుడే కాదు.. నేతన్నల గుండె చప్పుడు తెలుసు: ఎమ్మెల్యే కూసుకుంట్ల.. Read More »

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

నాంపల్లి ప్రజా నేత్రం ఆగస్టు 14: మండలంల పరిదిలోని పసునూర్ గ్రామానికి చెందిన ఆకారం లక్ష్మయ్య గత మూడు రోజుల క్రితం మరణించారు. విషయం తెలుసుకున్న జడ్పిటిసి వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోదైర్యం కల్పించారు. కుటుంబానికి అండగా ఉంటామని దీమనిచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల్ కో ఆప్షన్ సభ్యులు ఎస్కే అబ్బాస్, మండల మైనారిటీ అధ్యక్షులు ఎస్కే జానీ, గ్రామ శాఖ …

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత Read More »

రిజిస్ట్రేషన్ కొరకు వచ్చి తహశీల్దార్ కార్యాలయంలో మృతి…

నల్గొండ, ప్రజానేత్రం, ఆగష్టు 14: తన పేరు మీద ఉన్న భూమిని తన మనవడు నరసింహకు రిజిస్ట్రేషన్ చేసేందుకు మునుగోడు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఇప్పర్తి గ్రామానికి చెందిన మహేశ్వరం పెద్ద నరసింహ (80) తన పేరు మీద ఉన్న భూమిని తన మనవడికి రిజిస్ట్రేషన్ చేసేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు …

రిజిస్ట్రేషన్ కొరకు వచ్చి తహశీల్దార్ కార్యాలయంలో మృతి… Read More »

నూతన పట్టు వస్త్రాలంకరణకు హాజరైన పిల్లి రామరాజు

నూతన పట్టు వస్త్రాలంకరణకు హాజరైన పిల్లి రామరాజు నల్గొండ, ప్రజానేత్రం ఆగష్టు 13: నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆదివారం జరిగిన మీరా బ్యాండ్ ఓనర్ షేక్ మీరా-సమీనా బేగంల కుమారుల నూతన పట్టు వస్త్రాలంకరణ వేడుకకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆశీర్వదించారు. ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు.

గుత్తా వెంకట్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

గుత్తా వెంకట్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం చిట్యాల, ప్రజానేత్రం ఆగష్టు 13: మండల పరిధిలోని ఉరుమడ్ల గ్రామనికి చెందిన రూపని ముత్తమ్మ (70), అదే గ్రామానికి చెందిన మందుగుల చిన్నరాజయ్య (63) ఇటివల వివిధ కారణాలతో వేరువేరుగా మృతిచెందారు. విషయం తెలుసుకున్న గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.20 వేల రూపాయలు పంపించారు. ఆదివారం ఉరుమడ్ల మాజీ ఎంపీటీసీ పోలగోని …

గుత్తా వెంకట్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం Read More »

గద్దర్ పేరుతో నంది అవార్డులు ఇస్తాం: టీపీసీసీ రేవంత్

గద్దర్ పేరుతో నంది అవార్డులు ఇస్తాం: టీపీసీసీ రేవంత్ తెలంగాణా, ప్రజానేత్రం, ఆగష్టు 12: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మారుస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా గద్దర్ పేరుతోనే కవులకు, కళాకారులకు అవార్డులను అందజేస్తామన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తానని హామీని ఇచ్చారు. గద్దర్ ప్రజా ఉద్యమాలలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ర‌క్తాన్ని రంగుగా మార్చే నేత‌న్న‌ల‌కు సలాం : మంత్రి కేటీఆర్

ర‌క్తాన్ని రంగుగా మార్చే నేత‌న్న‌ల‌కు సలాం : మంత్రి కేటీఆర్ యాదాద్రి భువ‌న‌గిరి, ప్రజానేత్రం, ఆగష్టు 12: ర‌క్తాన్ని రంగుగా మార్చి మ‌న‌షుల‌కు నాగ‌రిక‌త అద్దిన నేత కార్మికులంద‌రికీ హృద‌య‌పూర్వ‌కంగా స‌లామ్ అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డితో క‌లిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వ‌హించిన‌ చేనేత వారోత్సవాల్లో కేటీఆర్ …

ర‌క్తాన్ని రంగుగా మార్చే నేత‌న్న‌ల‌కు సలాం : మంత్రి కేటీఆర్ Read More »

Scroll to Top