రాజకీయం

ప్రజల పక్షాన పోరాడిన సామాజిక విప్లవ వీరుడు సర్వాయి పాపన్న: ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్

సూర్యాపేట, ప్రజానేత్రం, అక్టోబర్ 05: ప్రజల పక్షాన పోరాడిన సామాజిక ఉద్యమ నాయకుడు బహుజన విప్లవవీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తుంగతుర్తి శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసిన ఘనుడు పాపన్న గౌడ్ అని అన్నారు .పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం మనలను మనం గౌరవించుకోవడమేనని అన్నారు .వరసగా రాజ్యాలను …

ప్రజల పక్షాన పోరాడిన సామాజిక విప్లవ వీరుడు సర్వాయి పాపన్న: ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ Read More »

నా వ్యక్తిగత స్వార్థం కోసం సిద్ధాంతాలను మార్చే వ్యక్తిని కాదు: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…

నల్గొండ, ప్రజానేత్రం, అక్టోబర్ 05: నా వ్యక్తిగత స్వార్థం కొరకు సిద్ధాంతాలను మార్చుకునే వ్యక్తిని కాదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం మునుగోడు మండల కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు నేను బిజెపిని వీడుతున్నట్లు వస్తున్న సోషల్ మీడియాలో వార్తలు వాస్తవం కాదని చెప్పారు. నా చుట్టూ ఉన్న సమాజం కోసం నా వంతు మంచి చేయాలనే లక్ష్యంతో రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నాను. తెలంగాణ రాష్ట్రం కోసం …

నా వ్యక్తిగత స్వార్థం కోసం సిద్ధాంతాలను మార్చే వ్యక్తిని కాదు: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… Read More »

నల్లగొండ జిల్లాలో ప్లోరోసిస్ ను తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్ ది: మంత్రి కేటీఆర్

నల్గొండ, ప్రజానేత్రం, అక్టోబర్ 02: అమరుల ఆశయాల వారసత్వ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం నల్లగొండలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభానికి వచ్చిన ఆయనకు ఉమ్మడి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నల్గొండ మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ శంకుస్థాపన, సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభం, ఐటీ టవర్ ప్రారంభం, కొండ లక్ష్మణ బాపూజీ …

నల్లగొండ జిల్లాలో ప్లోరోసిస్ ను తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్ ది: మంత్రి కేటీఆర్ Read More »

ఎమ్మెల్యే టిక్కెట్ భూపాల్ రెడ్డికి ఇచ్చి బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయోద్దు…

నల్గొండ, ప్రజానేత్రం, అక్టోబర్ 01: నల్గొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆగడాలు మితి మీరి పోయినాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ కెసిఆర్ కు కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఆయన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల కాలానికే భూపాల్ రెడ్డి హృదయం లో అహంకారం పెరిగిపోయిందని, ప్రజల పట్ల నోటి దురుసు పెరిగిపోయిందన్నారు. అధికారం ఆవహించి …

ఎమ్మెల్యే టిక్కెట్ భూపాల్ రెడ్డికి ఇచ్చి బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయోద్దు… Read More »

రాష్ట్రంలో ప్రధాని మోడీ మొండి చేయ్యి పర్యటన: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ, ప్రజానేత్రం, అక్టోబర్ 01: పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకుండా మోడీ మొండి చేతితో పర్యటన చేస్తున్నారని హేళన చేశారు. పర్యటన కోసం వచ్చి మొండి చేయి చూపించి పోయే మోడీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వరు, మిషన్ కాకతీయ …

రాష్ట్రంలో ప్రధాని మోడీ మొండి చేయ్యి పర్యటన: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి Read More »

మును ‘ బీసి ‘ గోడు వినేదెఎవరు.!

యదాద్రి భువనగిరి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 23: ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1967లో మునుగోడు నియోజకవర్గం ఏర్పడింది. మొత్తం 17 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన నుండి నేటి వరకు అగ్రకులాల నాయకులే ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ వస్తున్నారు. వాస్తవానికి మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,27,101 మంది ఓటర్లు,నియోజకవర్గం లో నూతనంగా నమోదు చేసుకున్న వారి సంఖ్య మరో 15000 ఓటర్లు. మునుగోడు నియోజకవర్గంలో 75 శాతం బీసీ సామాజిక వర్గం ఓట్లే, ఎస్సీ,ఎస్టీలను …

మును ‘ బీసి ‘ గోడు వినేదెఎవరు.! Read More »

నేతన్నలను ప్రభుత్వం ఆదుకోరా: బీఎస్పి నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని

నకిరేకల్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 13: చేనేత కార్ముకులను ప్రభుత్వం ఆదుకోవాలని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. బుధవారం నకిరేకల్ మున్సిపాలిటీ కేంద్రంలో పద్మశాలి కాలనీలో గడప గడపకు ఏనుగు గుర్తు ను పరిచయం చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జియో ట్యాగింగ్‌ వల్ల ఇంట్లో ఒక్కరికే లబ్ది చేకూరుతుంది అని అన్నారు. మరి రంగులు అద్దె వారు, చిన్న చిన్న పనులు చేసే వారు …

నేతన్నలను ప్రభుత్వం ఆదుకోరా: బీఎస్పి నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని Read More »

మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్

హైదరాబాద్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 12: ఇటీవల విదేశీ పర్యటన దిగ్విజయంగా పూర్తి చేసుకొని హైదరాబాద్ కు చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ను తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాధరి కిశోర్ కుమార్ మంగళవారం ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగత శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ తనను తుంగతుర్తి నియోజకవర్గ …

మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ Read More »

మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది: చలమల్ల కృష్ణ రెడ్డి…

నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 05: రానున్న ఎన్నికల్లో మునుగోడు గడ్డ పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నియెజకవర్గ ఇంచార్జ్ చలమల్ల కృష్ణా రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పిఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం మండల అధ్యక్షుడు సూరిగి నర్సింహ అధ్యక్షతన మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వరంగల్ …

మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది: చలమల్ల కృష్ణ రెడ్డి… Read More »

మినీ అంగన్వాడీ టీచర్లను గుర్తించిన ఘనత సీఎం కెసిఆర్ దే: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి…

నల్గొండ, ప్రజానేత్రం, ఆగష్టు 27: దేశంలో ఎక్కడ లేని విధంగా మినీ అంగన్వాడీ టీచర్లను గుర్తించిన ఘనత సీఎం కెసిఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. మినీ అంగన్వాడీ టీచర్లను ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీ టీచర్లు గా అప్గ్రేడ్ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మీ అధ్వర్యంలో సిఎం కేసీఆర్ చిత్ర పటానికి నల్గొండ …

మినీ అంగన్వాడీ టీచర్లను గుర్తించిన ఘనత సీఎం కెసిఆర్ దే: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి… Read More »

Scroll to Top