మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

చిట్యాల, ప్రజానేత్రం, సెప్టెంబర్ 28: ఇటీవల ఉరుమడ్ల గ్రామానికి చెందిన రాసమల్ల లింగయ్య మృతి చెందడంతో వారి కుటుంబానికి రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి పంపించిన రూ.10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శనివారం అందించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, సీనియర్ నాయకులు పల్లపు బుద్ధుడు, సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, యాదవ సంఘం అధ్యక్షులు బొడ్డు శ్రీను, జనపాల శ్రీను, ట్రస్ట్ సభ్యులు ఉయ్యాల నరేష్, మర్రి రమేష్, మేడబోయున శ్రీనివాస్, మర్రి శ్రీకాంత్, కురుపటి లింగయ్య, బోయ స్వామి, మర్రి అశోక్, జనపాల జానయ్య తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top