బూర నర్సయ్య గౌడ్ ను అధిక మెజార్టీ తో గెలిపించాలి

చిట్యాల , ప్రజానేత్రం, మే 11: బిజెపి భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలనీ బిజెపి కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కన్నీబోయిన మహాలింగం యాదవ్ కోరారు. శనివారం చిట్యాల లో నీ షాప్ ల వెంట ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ ని మూడువ సారి ప్రధానిని చేయడం కోసం భువనగిరి లో బూర నర్సయ్య గౌడ్ ని ఎంపీ గా గెలిపించాలని ప్రజా సమస్యల పరిష్కారం గ్రామల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ గత పది సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని దేశానికి ప్రపంచ దేశాలలో గొప్ప పేరు తీసుకోవచ్చిన మోడీని మరోసారి ప్రధానిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఆయన వెంట 89 బూతు కమిటీ అధ్యక్షులు గడిగల కోటేష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top