![](https://prajanetram.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-05-at-9.05.52-PM.jpeg)
కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, అక్టోబర్ 05: తెలంగాణ సర్కారు కానుకగా అందించే బతుకమ్మ చీరలను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేఎం గౌరీష్ గురువారం మహిళలకు అందించారు. ఈ సందర్బంగా మహిళలకు బతుకమ్మ కానుకగా ప్రభుత్వం చీరలు అందజేస్తుందన్నారు. బతుకమ్మ పండుగనాటికి మహిళలందరికీ చీరల పంపిణీ పూర్తవుతుందని తెలిపారు.