![](https://prajanetram.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-06-at-9.42.29-PM.jpeg)
సంస్థాన్, ప్రజానేత్రం, అక్టోబర్ 06: సంస్థాన్ నారాయణపురం మండలంలోని కడిలబావి తండాకు చెందిన బిజెపి సర్పంచ్ కాట్రోతు శీను గుడిమల్కాపురం ఎంపీటీసీ శివరాత్రి కవితా సాగర్ ఆధ్వర్యంలో మునుగోడు ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి సర్పంచ్ ను పార్టీలోకి ఆహ్వానించారు.